ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగ�
Minister KTR | కంటోన్మెంట్లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంటును అభివృద్ధి చేస్తుండగా, కేంద్రం అడ్డుకుంటున్నది ఆగ్రహం
Minister KTR | మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో పర్యటించనున్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో రూ.61 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రసూల్పురా క్రాస్ రోడ్లో
హైదరాబాద్ : హైదరాబాద్లోని హైటెక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, త�
సికింద్రాబాద్ పరిధిలోని తుకారం గేట్ జోగి నగర్కు చెందిన అనీషా తన గోడును మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ వేదికగా వినిపించింది. తాను ప్రేమ వివాహం చేసుకున్నాను. తన భర్త కొవిడ్తో మరణించాడు. తనకు ఐ�
నిజామాబాద్ : జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా పడింది. వర్ని మండలంలో గల సిద్దాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 11న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన ఉండగా 15వ తేదీకి మార్�
Minister KTR | రోడ్డుపై దొరికిన బంగారు ఆభరణాల బ్యాగును పోలీసులకు అప్పజెప్పి నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ జాకీర్ను మంత్రి కేటీఆర్ మంత్రి కేటీఆర్ అభినందించారు. ఎంతో అద్భుతమైన పని చేశాడని, అతని నిజాయితీని చ�
ఇబ్రహీంపట్నం : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వటంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి వలన జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రాంతానికి సాగునీరు అందించటంలో జాప్యం జరుగుతుందని, ఈ ప్రాంతం పచ్�
రంగారెడ్డి : విశ్వాసం నింపాల్సిన చోట ప్రధాని మోదీ విద్వేషం నింపి రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణపై ముందు నుంచే మోదీకి పగ ఉందని పేర
రంగారెడ్డి : జిల్లా పరిధిలోని ఆదిభట్ల మున్సిపాలిటీలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి
హైదరాబాద్ : నిరుపేద కుటుంబంలో జన్మించి, తండ్రి బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న ఓ యువతికి అరుదైన గౌరవం లభించింది. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి కేటీఆర్ ఆ యువతిని ప్రగతి భవన్కు పిలిపించి సత్క
పార్లమెంటు సాక్షిగా తెలంగాణ పోరాటాన్ని మరోసారి అవమానించిన ప్రధాని నరేంద్రమోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. మైకులు ఆపేసి, ఎలాంటి చ�