నిజామాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలోని రైల్వేలు, ఎయిరిండియా, జీవిత బీమా లాంటి అనేక సంస్థలను మోదీ అమ్మేస్తుండు.. మ�
హైదరాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీపై అసోం సీఎం అనైతికంగా మాట్లాడితే తమ నాయకుడు కేసీఆర్ ఖండించారు అని కేటీఆర్ పేర్కొన్నారు. రా�
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ ప్రజలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరించడాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల్లో యోగికి ఓటు వేయకపోతే యూపీ వదిలి పారిపోవాల్స�
ఒక విద్యార్థిని రైతుబిడ్డ.. ఇంకో విద్యార్థిని కూలీ బిడ్డ.. వీరిద్దరు బాగా చదివి ఎంబీబీఎస్ సీటు సంపాదించారు. కానీ, కాలేజీలో చేరేందుకు ఆర్థిక స్థోమత సహకరించలేదు. విషయం తెలుసుకొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో రూ. 9.80 కోట్లతో 156 డబుల్ బెడ్ రూం ఇండ్లను న
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఎంబీబీఎస్ సీటు పొందిన ఓ నిరుపేద విద్యార్థినికి కేటీఆర్ అండగా నిలిచారు. మెడిసిన్లో ప్రవేశం పొందేందుకు కావాల
రాజన్న సిరిసిల్ల : ప్రతిపక్షాలకు పనిలేక సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అమ�
60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకు�
Minister KTR | హైదరాబాద్ నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తూర్పు హైదరాబాద్లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు.
పది లక్షల రూపాయల విరాళమిస్తే తరగతి గదికి, రూ. 25 లక్షల నుంచి కోటి వరకు విరాళమిస్తే పాఠశాలకు దాతల పేరు పెడతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక
Minister KTR | తాను చదువుకున్న నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పాఠశాలకు తన తండ్రి బిగాల కృష్ణమూర్తి పేరుతో రూ.కోటి విరాళం ఇవ్వడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Waqf CEO | మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సనత్నగర్ జెక్కాలనీలో వక్ఫ్బోర్డుకు చెందిన భూమిని శనివారం ఆ బోర్డు సీఈవో షహనవాజ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వసంత, కాలనీ అసోసి�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మనబడి’ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్�