హైదరాబాద్ : ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి ర
హైదరాబాద్ : దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పడానికి గర్విస్తున్నాను అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. లైఫ్ �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి రూపాయి సాయం చేయని కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచ్లు వేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి జాతీయ హోదా ఉండదు. పోని ఆర్థిక సాయం
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టుకు కేంద్రం ఎంత మేర సహకారం అందించిందో తెలుసా అంటూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమ�
మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా అగ్ర హీరో పవన్కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ వేడుక నేడు జరగనుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. హైదరాబాద్ య�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ తెలంగాణ వ్యవసాయ సాగులో నూతన చరిత్రను సృష్టించనున్నదని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని గౌతమ్ రెడ్డి ఇంటికి కేటీఆర్ సోమవ�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మరణవార్త తనను షాక్కు గురి చ
హైదరాబాద్ : భారతదేశంలో ఉన్న వనరులు, అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే భారతదేశ పురోగతి ఆపడం ఎవరి తరం కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 2030 నాటికి భారతదేశ అభివృద్ధి అనే అం�
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి చల్మెడ ఆనంద్రావు కుమారుడు చల్మెడ లక్ష్మీనర్సింహా�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తున్నది. ప్రభుత్వం రూ.7వేలకోట్లకుపైగా నిధులు ఖర్చు చేయనుండగా.. సామాజిక బాధ్యతగా దాతలు పాఠశ�
Bheemla Nayak | జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలవుతోంది. హిందీలో సైతం ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరోవైపు ఈ చిత్రం ప్రీర�
నమో అంటే అర్థం అదే.. టీఆర్ఎస్.. తిరుగులేని రాజకీయ శక్తి బీజేపీ అంటే బక్వాస్ జ్యాదా పార్టీ మోదీ కా బాత్ కరోడోమే.. కామ్ పకోడీమే కేసీఆర్ను విమర్శిస్తే ఫిరంగులై గర్జించాలి కుంభమేళాకు 375 కోట్లు కేటాయించి..మ
రాజన్న సిరిసిల్ల : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ. 1000 కోట్ల ప్యాకేజీ తీసు