హైదరాబాద్ : హైదరాబాద్లోని ఓల్డ్ మారేడ్పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మురికివాడల అభివృద్ధి సవ
అత్యాధునిక, మెరుగైన పద్ధతిలో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛంగా మారుస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. తెలంగాణలో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహిం�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలోని పీపుల్�
కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్ మారేడ్పల్లి లో 5.8 ఎకరాల విస్తీర్ణంలో 36.27 కోట్ల రూపాయాల వ్యయంతో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఈ నెల 3న ఉదయం 9:30 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామ
హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే సార్ అంటూ తమిళ్లో కేటీ�
హైదరాబాద్ : తెలంగాణ అన్నింటిల్లోనూ వెలిగిపోతోందని, ఆ వైభవమే కాదు.. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం విజయపథంలో దూసుకువెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలం
హైదరాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వెస్ట్ మారేడ్పల్లిలో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్రూం ఇండ్లను ఈ నెల 3వ తేదీన ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించను�
హైదరాబాద్, ఫిబ్రవరి 28 : ఆరోగ్య పరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఎలాంటి శస్త�
హైదరాబాద్ : రాష్ట్రంలో టెక్స్టైల్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భవిష్యత్ రోడ్మ్యాప్ నివేదికను సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు �
హైదరాబాద్ : తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. జరీన్కు ట్విటర్ వేదికా శుభాకాంక్ష�
మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, ఆదివారం లింగ్యా నాయక్ చిత్ర పటానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మం�
హైదరాబాద్ : బయో ఏషియా సదస్సులో భాగంగా గురువారం బిల్ గేట్స్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బిల్ గేట్స్తో జరిగిన సంభాషణను ఎంజా�
హైదరాబాద్ : తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది అని రాష్ట్ర �