హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ప్రవర్తనను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ శాసనసభలో ఘాటుగా స్పందించారు. ఆ పార్టీ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. దీంతో ఎమ్మె
హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు వైజాగ్ స్టీల�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. �
హైదరాబాద్ : మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది
హైదరాబాద్ : హైదరాబాద్ నగర అభివృద్ధికి బహుముఖైన వ్యూహాంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప�
హైదరాబాద్ : నగరంలోని నిజాం కళాశాల బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. కళాశాలలో రూ.8.50కోట్లతో హాస్టల్ను నిర్మించారు. ఈ సందర్భంగా కళాశాల స్నాతకోత్సవంలో పాల�
హైదరాబాద్ : నూతన విద్యా విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో ఏర్ప�
సంగారెడ్డి : రాష్ట్రంలోని మహిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని, వారు ఎదగడానికి సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మహిళా పారి�
సంగారెడ్డి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో మహిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర�
హైదరాబాద్: దిగ్గజ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ .. సుమారు 15వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం ఇండియాలో పూణె, ముంబై, చెన్నై నగరాల్లో ఉన్న