గంపేట్ నాలా పరిసర ప్రాంతాల వారు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం సూచిస్తూ కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ నెల 12న మంత్రి కేటీఆర్ చేతుల మీదు
Minister KTR | స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న వర్షాకాలంలో నాలాల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగ�
హైదరాబాద్ : రాష్ట్రంలో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులు గ్రామాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ పథకం అమలుతో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యో�
హైదరాబాద్ : ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్య�
తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నదని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రం కోరిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరుచేయకుండా ఉపేక్షిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశా
సింగరేణిని బలహీనపరిచి, నష్టపూరిత పీఎస్యూగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరంచేయాలని కేంద్రం కుట్ర. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కార్మిక బిడ్డల కృషితో ‘కార్మికులకు లాభాల్లో వాటాలు’ అనే వార్తలు పత్
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేండ్ల కాలంలో అభివృద్ధి ప్రస్థానంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్న సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురప
రైల్వే కోచ్ ఫ్యాక్టరీని త్వరలోనే ప్రారంభించనుంది. భారత్లో ఉన్న అతి పెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలలో ఇది ఒకటి. రూ.800 కోట్లతో రైల్వ్ కోచ్ ఫ్యాక్టరీని
హైదరాబాద్ : ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మన ఊరు ‘మన ఊరు మన బడి’ విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తాజాగా దానికి సంబంధించి విద
Minister KTR | లెజెండరీ సింగర్, గాన కోకిల లతా మంగేష్కర్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. భారతదేశ సినీ సంగీత రంగానికి దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన లతా మంగేష్కర్ మరణం తీరని లోటు అన్నారు.
హైదరాబాద్ : ఇక్రిశాట్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. శాస్త్రీయ పురోగతులు, ఆవిష్కరణల్లో ఇక్రిశాట్ కీలక పాత్ర ప�
ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ర్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. అన్ని
బైక్పై కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రయాణించడం సాధారణమే. అయితే ఒక ఎలక్ట్రిక్ బైక్పై (ఈవీ) కన్యాకుమారి నుంచి లడఖ్ వరకు ప్రయాణించారని, అది కూడా ఎక్కడా ఆగకుండా గమ్యాన్ని చేరుకున్నారంటే నమ్మగలమా?. ఈ అ
రజకుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ఆధునిక సౌకర్యాలతో మోడ్రన్ ధోబీఘాట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నది. ఏడాది వ్యవధిలోనే సిరిసిల్లలో రూ.1.34 కోట్లతో నిర్మించిన రాష్ట్రంలోనే తొలి మోడ్రన్ ధ�