Minister KTR | రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్
Minister KTR | కేంద్ర బడ్జెట్లో పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు
మంత్రి కేటీఆర్ ఆకాంక్ష రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. మం�
హైదరాబాద్లో ఇటలీ ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్ కంపెనీ ‘డ్రిల్మెక్’ అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రం సర్కారుతో ఎంవోయూ యువతకు శిక్షణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్.. 2,500 మందికి ఉపాధి అవకాశాల కల్పన అనేక రాష్ర�
తెలంగాణ అభివృద్ధికి సహకరించని కేంద్ర ప్రభుత్వం ఏడున్నరేండ్లుగా రాష్ట్రంపై చిన్నచూపు పారిశ్రామిక క్లస్టర్లు అడిగితే పట్టించుకోరు టెక్స్టైల్ పార్క్, ఫార్మాసిటీకీ సాయం లేదు అయినా స్వశక్తితో అభివృద�
Minister KTR | ‘ప్రైమ్ వాలీబాల్ లీగ్ అధికారిక మ్యాచ్ బాల్ను లాంచ్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ లీగ్ను హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించినందుకు ధన్యవాదాలు.
Telangana | రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థలు తరలిరావడం.. సీఎం కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శనమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నా.. కేం�
Yadadri Temple | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయ అభివృద్ధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ
Minister KTR | కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ..
Minister KTR | నగరంలోని జేబీఎస్ పరిధిలో స్కై వే నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. స్కైవే నిర్మాణానికి
మహేశ్వరంలో ఒకే రోజు రూ. 371కోట్లతో అభివృద్ధి పనులు ఇబ్రహీంపట్నంలో రూ. 280కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం మహేశ్వరం నియోజకవర్గాన్ని ఆగ్రభగానా నిలబెడుతాం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ �
Minister kTR | పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.
మహేశ్వరం : మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం తుక్కుగూడలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్ యార్డులో జరుగుతున్న ఏర్పాట