దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై (Kotha Prabhakar Reddy) హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడింది కాంగ్రెస్ (Congress) కార్యకర్త అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. దానిని కప్పిపుచుకున
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజార్టీయే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అధినేత పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో పె�
ఆత్మీయ సమ్మేళనాలు బీఆర్ఎస్కు సత్ఫలితాలను ఇస్తున్నాయి. స్వయంగా భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి సారయ్య సమ్మేళనాల్లో నేతలు, క�
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం దురదృష్టకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Minister KTR | అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణను దయ్యాల పాలు చెయ్యొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఎవరిచేతుల్�
తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఒక్కరోజూ నగరంలో కర్ఫ్యూ లేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్లో గంగా జమున తెహజీబ్ తరహాలో మతసామరస్యం వెల్లివిరిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్�
KTR | బీఆర్ఎస్ పార్టీలో చేరిన విద్యార్థి ఉద్యమ నాయకుడు దరువు ఎల్లన్నకు మాటిస్తున్నా.. నీ గొంతును, శక్తిని వృథా కానివ్వం. తప్పకుండా తెలంగాణ కోసం నీ సేవలను బ్రహ్మాండగా ఉపయోగించుకుంటాం. నీకు వయ�
KTR | కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భౌతికదాడులకు దిగ
Daruvu Yellanna | హైదరాబాద్ : ఒక ఉద్యమకారుడికి న్యాయం చేయలేనోళ్లు.. రేపు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారు..? అని కాంగ్రెస్, బీజేపీ నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడు దరువు ఎల్లన�
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం బ్రిటన్కు వెళ్లారు. సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సోమవారం ఆమె ఆక్స్ఫర్డ్ వర్సిటీలో కీలకోపన్యా�
‘రేవంత్కు చాన్స్ ఇస్తే తెలంగాణను కోఠిల చారాణకు అమ్మేస్తడు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి మార్పు కోసం హైదరాబాద్లో 400 మందిని పొట్టునపెట్టుకున్న చరిత్ర కా�
జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జడ్చర్ల అసెంబ్లీ నియో జకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగ పడ్డ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆదివార0 హైదరాబాద్లో ని ప్రగతి భవ�
ప్రజలకు మంచి చేయడం మరిచి కేవలం రాజకీయ పబ్బం గడుపు కొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ అన్నారు. ఆదివార0 హైదరాబాద్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ బం
మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ ఆశిం చగా ప్యార చూట్లీడ ర్లకు ప్రాధాన్యం ఇవ్వ డంతో భగ్గు మన్న నాగంఆ పార్టీకి రాజీ నామా చేస్తూ సంచ �