కాంగ్రెస్ పార్టీ దేవర కద్ర ఎమ్మెల్యే అభ్యర్థి మధు సూదన్ రెడ్డికి ఆరంభ లోనే ఎదురు దెబ్బ తగి లింది. అడాకు ్డ ల మండల కేంద్రంలో ఆది వారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ప్రతి పక్ష పార్టీలకు షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసి న ప్పటి నుంచి అసంతృప్తి సెగలు రగులు తుండగా.. ఎంతటికీ చల్లారడం లేదు. కాంగ్రెస్, బీజే పీ లను సీనియర్ �
జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో జడ్చర్ల అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత
కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవటం కాంగ్రెస్ పార్టీ చేతగానితనానికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. దాన్నీ గొప్పగా చెప్పుకోవటం సిగ్గుచేటు అని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకు�
మాదాపూర్ డివిజన్లోని పలు కాలనీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ ఆదివారం కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మేళ నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అ
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు.. ఆరు అబద్ధాలని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే ప్రజలు నట్టేట మునిగినట్లేనన్నారు. ఆదివారం ఆయన బీఆర�
కల్లూరులో వచ్చే నెల 1న జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను నాయకులు, ప్రజలు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆది�
Nagam Janardhan Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardana Reddy)ని మంత్రులు కేటీఆర్(Ministers KTR), హరీశ్ రావు కలిశారు. హైదరాబాద్లోని నాగం నివాసంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాంగ�
Minister KTR | తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై సోషల్ మీడియా ద్వారా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వా�
సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. కాంగ్రెస్లో (Congress) ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు. పోటీ చేయని జానారెడ్డి (Janareddy) కూ
మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (Erra Shekar) కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర
కర్ణాటకకు వస్తే తాము చేసిన అభివృద్ధి చూపిస్తామన్న ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్పై (DK Shivakumar) మంత్రి కేటీఆర్ (Minister KTR) ఫైర్ అయ్యారు. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక (Karnataka) వరకు వెళ్లాల్సిన అవసరం లేదన్న�