Telangana | కర్ణాటక కంపెనీ.. కేన్స్ టెక్నాలజీస్ రూ.2,800 కోట్లతో ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమీకండక్టర్ ఉత్పాదక కేంద్రాన్ని తెలంగాణకు తీసుకువస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్ గ్రామంలో
Minister KTR | కర్ణాటక మాడల్ అని కాంగ్రెస్ ఊదర గొడుతున్నది కానీ.. ఆ మాడల్తోనే తాము మునిగిపోయామని ఆ రాష్ట్ర రైతులు తెలంగాణకు వచ్చి చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తా�
రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ విధానామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాల మేరకు కామారెడ్డి మాస్టర్ప్లాన్ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత
బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రవాస భారతీయులందరూ కలిసి రావాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్తో కలిసి నడిచిన ఎన్నారైలు ఈ కీలక సమయంలో మరింత చురుగ్�
Minister KTR | కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను రద్దు చేస్తామని పురపాలకశాఖ మంత్రి హామీ ఇచ్చారు. కామారెడ్డి రైతుల జేఏసీ బృందం శనివారం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడారు.
Hyderabad | ఐటీ రంగంలో హైదరాబాద్ దూకుడుమీదున్నది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కంపెనీలు ఇక్కడ నెలకొల్పేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. సిలికాన్ వ్యాలీ బెంగళూరుతో పోలిస్తే ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన�
Minister KTR | ఏపీలో కాంగ్రెస్ కుప్పకూలిందని, తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. కాంగ్రెస్కు (Congress) ప్రజలు 55 ఏండ్లపాటు అవకాశం ఇచ్చారని చెప్పారు.
అభివృద్ధే తన కులం, సంక్షేమమే తన మతం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. కులం పేరుతో చేసే రాజకీయం కూడు పెట్దదని, మతం పేరుతో చేసే రాజకీయం మన మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు
స్వరాష్ట్రంలో దేశ, విదేశీ పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. ఔటర్ చుట్టూ పరిశ్రమలతో జిల్లా ఉపాధి హబ్గా అవతరించింది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనతో పారిశ్రామిక ప్రగతి ఎల్లలు లేకుండా
ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో శనివారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర�
ఉమ్మడి జిల్లాలో ‘కారు’ జోరు కొనసాగుతున్నది. నిత్యం వేలాది మంది చేరికలతో ‘గులాబీ’ పార్టీ గుబాళిస్తున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఖాళీ అవుతుంటే, బీఆర్ఎస్ మరింత బలోప�
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి అందించిన మంత్�