ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తును పణంగా పెడుతున్నదని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. ‘నేను చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. కాంగ్రెస్ నాయక�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు బొక్క సదానంద్రెడ్డితో పాటు యువకులు ఎ
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిరిసిల్ల జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది ఆవునూరి రమాకాంత్రావు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఆయనకు గులాబీ కండువ�
‘బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శించే అర్హత నీకు లేదు. ఎంతసేపు మతం పేరిట యువతను రెచ్చగొట్టుడే తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవా..?’ అని బీఆర్ఎస్ నగర అధ్�
విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతిభవన్లో ఘనంగా జరిగాయి. తొలుత ప్రగతిభవన్లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుటుంబసమేతంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు ని
Minister KTR | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కష్టాలు చూసి చూసి ప్రజలు విసుగెత్తిపోతున్నారు. వ్యవసాయానికి చాలీచాలని కరెంటు ఇవ్వడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. ఈ క్రమంలోనే కరెంటు ఇవ్వకుండా �
KTR | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
తొమ్మిదేండ్ల ప్రగతి, ఎన్నికల మ్యానిఫెస్టో, విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టడం, పార్టీ శ్రేణుల అప్రమత్తం.. ఇలా చతుర్ముఖ వ్యూహంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్ద�
మా బలం, బలగం బీఆర్ఏస్ సైన్యమేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజకర్గంలోని బీఆర్ఏస్ బూత్ ఇన్చార్జీ సమావేశంలో ఆయన �
గతంలో బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన తాను ఎమ్మెల్యే టికెట్ ఆశించానని, అయితే పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ గెలుపునకు కృషి చేస్తానని