మహ బూ బ్ న గర్, అక్టో బర్ 29 : ప్రజలకు మంచి చేయడం మరిచి కేవలం రాజకీయ పబ్బం గడుపు కొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ అన్నారు. ఆదివార0 హైదరాబాద్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ బండ ప్ర కాశ్, గెల్లు శ్రీనివాస్ యా ద వ్తో కలిసి మాజీ మంత్రి పి.చంద్ర శేఖర్ మంత్రి కేటీఆర్ సమక్ష0లో బీఆర్ఎస్ లో చేరారు. కొటాడ్లి సాధించుకున్న తెలంగాణను మరింత అభివృద్ధి చేసు కు నేం దుకు సీఎం కేసీఆర్ వెంట నడు స్తా మ న్నారు.
బీజేపీతో ప్రజలకు ఒరి గిం దేమీ లేదని, అభి వృ ద్ధికి పాటు ప డు తున్న బీఆ ర్ ఎ స్కు అండగా నిలి చేం దుకు గులాబీ పార్టీలో చేరా మ న్నారు. అనంతరం మంత్రి శ్రీని వా స్ గౌడ్ మాట్లా డుతూ బీసీ ప్రధాన మంత్రి ఉండి కూడా బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఓట్ల కోసం గొప్పలు చెప్పడం సిగ్గు చే ట న్నారు.