దేశంలో 28 గేట్వేలు ఉన్నాయని (రాష్ర్టాలు), పెట్టుబడులకు మంచి గేట్వేలను ఎంచుకోవాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. మన దేశానికి ప్రతిబింబం వంటి ఐఎఫ్ఎస్ అధికారులు ఉత్త�
హైదరాబాద్ : ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో హైదరాబాద్ నగరం బెంగుళూరును దాటిపోయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్కు భారతీయ నగరాలు పోటీకానేకాదని, హాంకాంగ్, సింగపూ�
హైదరాబాద్ : ముందస్తుకు పోవాల్సిన కర్మ మాకేముంది.. వాళ్లకు అంత దమ్ము, ఉబలాటం ఉంటే పార్లమెంట్ను రద్దు చేసుకొని రమ్మనండి.. మేం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తె
హైదరాబాద్ : తెలంగాణలో అసమర్థ ప్రభుత్వం ఉందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఎవరిది అసమర్థ ప్రభుత్వం అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసిండని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 65 ఏండ్లలో మొత్తం రూ. 56 లక్షల కోట్ల�
హైదరాబాద్ : తెలంగాణకు నిధుల కేటాయింపులపై పచ్చి అబద్ధాలాడి, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన అమిత్ �
నల్లమల సిగలో.. ప్రకృతి వడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన సిద్ధమైన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవనం బౌద్ధభిక్షువులు, పర్యాటకులకు స్వాగ�
ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. బుద్ధవనంతో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ప్ర
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రూ.820కోట్లతో నియోజకవర్గం అంతటా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సాగర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని రాష�
నందికొండ, హలియా మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 56 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసేందుకు పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం హాలియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు టీఆర్ఎస్ శ్�