ఇలాంటి కట్టుబాట్ల నుంచి బయపడేసి.. తన కూతురిని స్వేచ్ఛగా ఎదగనివ్వాలనుకున్నాడు ఓ తండ్రి.. ఖాన్దాన్, ఆజువాలే, బాజువాలే అని చూడకుండా.. ఆమె ఆలోచనలకు రెక్కలిచ్చాడు! తండ్రి ఇచ్చిన ధైర్యం.. కోచ్లిచ్చిన శిక్షణతో
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీలు అధినేతలు, ఎన్నారైలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన లండన్లో వేదాంత లిమిటెడ్ గ్రూప్ చైర్మన�
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్గా మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యూకేలో పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన లండన్లోని హై కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. లండన్�
యూకే పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు 2వ రోజూ లండన్లోని పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ప్రగతిశీల విధానాలను, పెట్టుబడి అవకాశాలను వివరి�
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకా�
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. యునైటెడ్ కింగ్డం-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ), ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్ టేబ�
రాష్ట్ర ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్కు చెందిన సర్ఫేస్ మెజెర్ మెంట్ సిస్టమ్స్ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. పార్టికల్ �
Minister KTR | రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూకేలో పర్యటిస్తున్నది. ఇందులో భాగంగా లండన్కు చేరుకున్న మంత్రి కేటీఆర్కు భారతీయులు, యూకే టీఆర
కేంద్రమంత్రి పీయూష్జీ, భారత ప్రభుత్వం సీసీఐ పరిశ్రమ యంత్రాల తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి, పునరుద్ధరణ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. పరిశ్రమల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహక�
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం లండన్ బయల్దేరి వెళ్లింది. మే 18నుంచి 26వ తేదీవరకు సాగనున్న ఈ పర�
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేటి నుంచి పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్�
సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు మంత్రి కేటీఆర్ ఫోన్ కలెక్టరేట్, మే 16: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసానివ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు మంగళవారం నుంచి యూకే, స్విట్జర్లాండ్లో 10 రోజులపాటు పర్యటించనున్నారు. ఈ నెల 17 నుంచి 21 వరకు యూకేలో, 23 నుంచి 27 వరకు స్విట్జర్ల