తమ సంస్థ ద్వారా వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీ సద్గురు జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. సద్గురు జగ్గీ వాసుదే
దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న 'ప్రపంచ ఆర్థిక సదస్సు-2022' సందర్భంగా మంత్రి కేటీఆర్ను మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే తెలంగాణ పెవిలియన్లో మంగళవారం కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి ప�
హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపింది. తెలంగాణలో అలీఆక్సిస్ కంపెనీ రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముం�
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసల జల్లు కురిపించారు. 20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధాని అయినా �
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కలుసుకున్నారు. ఈ అరుదైన కలయికకు దావోస్ వేదికైంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుక
హైదరాబాద్ : స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఓ బాలుడి నుంచి ఘన స్వాగతం లభించింది. జ్యూరిచ్ నగరానికి చేరుకున్న కేటీఆర్కు స్నితిక్ అనే బాలుడు స్వాగ�
లండన్ పర్యటనలో ఉన్న మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు సిద్దిపేట వాసులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన గ్రీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
నాలుగు రోజులపాటు లండన్లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం మంత్రి కేటీఆర్ ఆదివారం లండన్ నుంచి దావోస్కు బయలుదేరారు. లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి మంత్రి కేటీఆర్ జ్యూరిక్ చేరుకుని, అక�
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటగ్యాస్ను రికార్డు స్థాయిలో ధరలను పెంచిన కేంద్రం.. కంటితుడుపు చర్యగా స్వల్పంగా ధరలను తగ్గించింది. అయినా ఇంకా ధరలు సామాన్యుడికి భారంగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష
హైదరాబాద్ : కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వెనుక ఉన్న వాస్తవాలను మేధావులు, రాజకీయ నాయకులు బట్టబయలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖల�
తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ పార్టీ కోసం దశాబ్దానికి పైగా లండన్ కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ ఎన్ఆర్ఐ లండన్ శాఖ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంను మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించ
తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుని పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. తెలంగాణకు
ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ దేశంలోనే ముందుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బెంగళూరును అధిగమించి మరీ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలువడం గర్వకారణమని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక �