Minister KTR | అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియాలో టాప్ 10 నగరాలు తెలంగాణ నుంచే ఉన్నాయని చెప్పారు. పేదలకు ఆత్మగౌరవ గృహనిర్మాణం చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత�
హైదరాబాద్ : వాట్సాప్ యూనివర్సిటీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో అల్లూ�
‘అస్తిత్వం కోసం ఆరు దశాబ్దాలపాటు పోరాడి అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు తెలంగాణ సగర్వంగా నిలిచింది. ఎనిమిదేండ్ల వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది’అని మున్సిపల్, పరి�
రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నదంటూ బద్నాం చేస్తున్న ఎంపీ బండి సంజయ్కి చేతనైతే, తెలంగాణకు రావాల్సిన రూ.1100 కోట్ల కోసం కొట్లాడాలని మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరా�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజా ప్రజ్వల్ అనే ఓ చిన్న కుర్రాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఉద్యమ చరిత్ర, సీఎం కేసీఆర్ పోరాటం గురించి తడబడకుండా వివరించాడు. తెలంగాణ అన్నిరంగాల్లో దూస�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష ఎందుకు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారో స్పష్టం చేయాలని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన ప్రగతిని చూస్తుంటే ఎంతో సంతృప్త�
హిజాబ్, హలాల్ వివాదాలు అసలే లేవు పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనువు రాజకీయాలు ఎన్నికల వరకే,ఆపై అభివృద్ధిపైనే దృష్టి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జడ్ఎఫ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం హైదరాబాద్, జూన
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టి అంతా అభివృద్దిపైనే.. రాజకీయాలపై కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు.. మిగతా సమయమంతా అభివృద్�
హైదరాబాద్ : గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక బుధవారం విడుదల చేశారు. హై�
రాష్ట్ర మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. ఇప్పటికే ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంతో మత్స్యరంగం దశ, దిశను మార్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. రాజన్న సిరిస�
ఫేస్బుక్, సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్
తనది పక్క రాష్ట్రమైనా తెలంగాణలో మంత్రిగా కేటీఆర్ చేస్తున్న పనులకు అతడు ఫిదా అయ్యాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ నడిపిస్తున్న తీరుకు ముగ్ధుడయ్యాడు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట�