రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర మంగళవారం రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కృతజ్ఞాతపూర్వకంగా భేటీ అయ్యారు. తనను పెద్దల సభకు పంపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు
నియోజకవర్గాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, రే�
తెలంగాణలో పారిశ్రామిక రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ఐపా
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు నూపుర్శర్మ, నవీన్కుమార్ జిందాల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు భారత్ క్షమాపణలు చెప్పాలని ఇరాన్, ఖతార్, కువైట్ దేశాలు భారత రాయబారులకు సమన్లు పంపిన నేపథ్యంలో రాష్ట్ర
హైదరాబాద్ : ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను ప్రోత్సహించాలని సూ
హైదరాబాద్ : ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ తప్ప దేశం కాదన�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్�
Minister KTR | మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. దేవరకద్ర మండలంలోని వెంకపల్లిలో రూ.55 కోట్లతో చేపట్టిన పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.
Minister KTR | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. దేవరకద్ర, కొడంగల్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. దేవరకద్ర నియోజకవర్గంలోని
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో బాలిక అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ట్వీట్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక�
కేంద్రమంత్రి కిషన్రెడ్డిని చూస్తే తనకు జాలేస్తున్నదని, ఆయన చరిత్ర-సంస్కృతి తెలియని మంత్రి అంటూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. ట్విటర్ వేదికగా కిషన్రెడ్డి అజ్�
ప్రపంచంలోని టాప్ 30 నగరాల్లో హైదరాబాద్ను ఒకటిగా ఉంచడమే తమ లక్ష్యమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల్లో సమ్మిళిత, సమీకృత అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్న�