తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక వికారాబాద్ జిల్లాకు మహర్దశ వచ్చింది. కొత్త జిల్లా ఏర్పాటుతో పాటు అభివృద్ధి కోసం అధిక నిధుల మంజూరుతో దశ, దిశ మారింది. దీనికి తోడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ�
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు జీవో 49జారీ చేశారు.
Minister KTR | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా తెలంగాణ మారబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూప�
నగర ప్రయాణికులకు ఇది ఖుషీ ఖబర్. ప్రజల ఆకాంక్ష మేరకు మంత్రి కేటీఆర్ చొరవతో నగరానికి డబుల్ డెక్కర్ బస్సులు వచ్చాయి. ఒకప్పుడు డీజిల్తో నడిచిన ఈ బస్సులు తాజాగా ఎలక్ట్రిక్ బస్సులుగా మహానగరంలో పరుగులు ప
చారిత్రక హైదరాబాద్ అభివృద్ధిలో పాతనగర ప్రగతికి ప్రాధాన్యత ఇస్తున్నామని, గడిచిన ఎనిమిదేండ్లలోనే ఓల్డ్సిటీ అద్భుతమైన అభివృద్ధి సాధించిందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. పాతనగరం �
రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, పారిశ్రామిక అనుకూల చర్యల కారణంగా రాష్ట్రం పారిశ్రామికరంగంలో దూసుకుపోతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో అనేక మైలురాళ్లను అధిగమించింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట తరహాలోనే దేశంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు ఐటీని విస్తరించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. వరంగల్లో మరో ప్రముఖ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది.
వాలీబాల్ ఆటలో హైదరాబాద్కు ఘనమైన వారసత్వముందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడి నుంచి అద్భుత ప్రతిభ కల్గిన ప్లేయర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించారని పేర్కొన్నారు.
ఇటుక బట్టీల్లో కార్మికులను వేధిస్తున్న ఇటుక బట్టి యజమానిని మంగళవారం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా సీఐడీ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.
8 ఏండ్ల కిందట హైదరాబాద్ పాతబస్తీకి, ఇప్పటి పాతబస్తీకి తేడా గమనించాలని, స్వల్పకాలంలోనే అద్భుత ప్రగతి సాధించిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న మూడు ఎలక్ట్రిక్ బస్సులను పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంత