నేడు ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరు తెచ్చుకొని పలు ఆరోపణలపై కొద్దిరోజులుగా పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్న పారిశ్రామికవేత్త అదానీ పేరు తొమ్మిదేండ్ల క్రితం ఎక్కడా మచ్చుకైనా కనిపించలేదని ఐటీ, ప�
కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న తమ నిబద్ధతను ఎవరూ దెబ్బతీయలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రగతి రథచక్రాలను ఆపడం ఎవరితరం కాదని స్పష�
KTR | తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముమ్మాటికి మాది కుటుంబ పాలనే అని తెలిపారు. తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబసభ
KTR | రైతులను కూలీలను చేస్తం.. వ్యవసాయాన్ని ఖూనీ చేస్తాం.. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వం.. ధాన్యం కొనుగోలు చేయమంటే దగా చేస్తాం.. మోటార్లకు మీటర్లు పెట్టాల్లె.. డిస్కమ్లను ప్రైవేటీకరణ చేయాలని కొంతమంది చావగొడత�
తెలంగాణలో వైద్య సౌకర్యాల గురించి ఇవాళ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. వైద్య మంత్రి హరీష్రావు నేతృత్వంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఇవాళ వైద్యం ప్రజలకు తెలంగాణలో బ్రహ్మాండంగా అందుతున్నదని �
Lad Bazaar | లక్క గాజులకు ప్రసిద్ది గాంచిన హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్ రానున్న రోజుల్లో పర్యాటక కీర్తిని పొందుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవి
Minister KTR | రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. మంత్రి కేటీఆర్.. అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యులను పేరుపేరునా ఆత్మీయంగా పలుకరించారు.
రాష్ట్రంలోనే మారుమూల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మణిహారంగా మారనుంది. ఇప్పటికే బీడీఎన్టీ కంపెనీలో 150 మంది ఉద్యోగాలు చేస్తుండగా.. తెలంగాణ సర్కారు ఐటీ టవర్ నిర్మాణాని�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యా సంస్థలకు ప్రొఫెసర్ జయశంకర్ పేరును ప్రకటిస్తూ గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ ఉత్తర్వులు జారీ చేశారు.
బడ్జెట్లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని
రాజన్న సిరిసిల్ల జిల్లాతోపాటు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో గంభీరావుపేట మండలం ఉన్నది. ఈ ప్రాంత పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా కేజీ నుంచి పీజీ విద్యా ప్రాంగణాన్�
పందొమ్మిదేళ్ల క్రితం ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలోనే మొదటగా గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్ను నిర్మించామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మలిదశ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి.. విద్యార్థులు పలకతో వచ్చి పట్టాతో ఇంటికి వెళ్లే విధంగా అధునాతన హంగులతో ఒకే చోట కేజీ టు పీజీ క్యాంపస్ను నిర్మించారని ఐటీ, మున్సిపల్ శాఖ మం�
Minister KTR | విద్య అనేది మన నుంచి దొంగిలించలేని ఒక అపురూపమైన వస్తువు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేజీ టు పీజీ క్యాంపస్ను మంత్రి సబితా ఇంద్రారె�
మన ఊరు-మన బడిలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కసిలి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఇరువురు నేతలు క్యాంపస్లో కల�