హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి వచ్చే ఆగస్టు 16తో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దళితబంధు లబ్ధిదారులతో కరీంనగర్లో మహాసమ్మేళనం నిర్వహిద్దామని రాష్ట్ర ఐటీ, �
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో కమలాపూర్లో అభివృద్ధి పండుగ కొనసాగింది. మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనుకబడిన తరగతుల బాలికలు, బాలుర విద్యాలయాలు, కస్తూర్బ�
మోదీ పాలనలో దేశానికి అరిష్టం పట్టిందని, పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే విధానంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జనరిక్ ఫార్మాస్యూటికల్స్, బయోసిమిలర్స్ రంగాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థ శాండోజ్ గ్లోబల్.. హైదరాబాద్లో తమ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. స్విట్జర్లాండ్కు చెందిన శాండోజ్.. ఈ కే�
Minister KTR | బీఆర్ఎస్ పార్టీ పేరే మారిందని, డీఎన్ఏ మారలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని మాట్�
minister ktr | కేంద్రంలో ఉన్నది పేదల కడుపుకొట్టే ప్రభుత్వమని, అడ్డగోలుగా అడిషన్ డ్యూటీలు, సెస్లు వేసి రూ.30లక్షల కోట్లు దేశ ప్రజల మోదీ ప్రభుత్వం వసూలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
Minister KTR | సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమంటున్నాయ్... ఈటల నీకిది తగునా?.. అమిత్షాను తీసుకువస్తా అన్నావ్.. నిధుల వరద పారిస్తాం అన్నావ్.., హుజూరాబాద్ను మార్చేస్తాం అన్నావ్... ఏదీ కనిపించట్లేదే?..
Minister KTR | హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. బీసీ వెల్ఫేర్ బాలుర, బాలికల గురుకుల పాఠశాలల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేటీఆర్ ముచ్చటించారు.
Minister KTR | ఫార్మా, గ్లోబల్ క్యాపబిలిటీ క్యాంపస్ కేంద్రం రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్ప
Minister KTR | ఆగస్టులో కరీంనగర్ జిల్లాలో జాతీయ దళిత బంధు సమ్మేళనం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు.
బంగారు తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిలో తమవంతు భాగస్వామ్యం కొనసాగిస్తామని ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్పురి తెలిపారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదటగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆర్అండ్బీ గెస్ట్హౌస్
“ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా ఎన్నో రకాల హామీలు కేంద్రం ఇచ్చింది.. కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు, కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామన్నరు.