మండలంలోని గూడూరు పంచాయతీ పరిధిలోని కమలాపూర్-హనుమకొండ రహదారికి ఇరువైపులా రూ.43.5 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషనల్ హబ్ను ఏర్పాటు చేసింది. ఒకే చోట రూ.20కోట్లలో మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల వ�
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని, ఈ పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభి వృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, యావత్ దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు,
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి సభను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేటి మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. వచ్చే నెల 2 నుంచి 4 వరకు మూడు రోజులపాటు నేషనల్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్(ఎన్హెచ్ఆర్డీ) వార్షిక కాన్ఫరెన్స్ జరుగబోతున్నది.
Minister KTR | రాజ్భవన్ను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చొద్దని, అది దేశానికి మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సూచించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవి�
Minister KTR | కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మంత్రి కేటీఆర్ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు లేఖ రాశారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు ప్రతీ బడ్జెట్లో జరిగిన తీవ్రమైన అన్�
Minister KTR | ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఒక్క అంశాన్ని కూడా కేంద్రం అమలు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్ సవాల్ విసి�
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. వీర్నపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు.
Minister KTR | 75 ఏండ్ల క్రితం స్వతంత్ర భారతదేశంలో ఇదే రోజున గాంధీని గాడ్సే చంపారని, అప్పుడే ఈ దేశంలో ఉగ్రవాదం తన క్రూర రూపాన్ని చూపిందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని తెలంగాణ రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని
స్టాక్ మార్కెట్లో 1992 స్కాం మరోసారి పునరావృతం అవుతుందా? అనే అనుమానాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు.
Minister KTR | రాష్ట్ర మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలో జరిగే ప్రపంచ పర్యావరణ & జల వనరుల సమావేశాల్లో కీలక ఉపన్యాసం చేయాలని పిలుపు వచ్చింది.