‘దేశంలో ఇప్పటి వరకు ఇంత అసమర్థుడైన మోదీ లాంటి ప్రధాని ఎవరూ లేరు. ధరలు మండిపోతున్నాయి.. సిలిండర్ ధర ఆకాశన్నంటింది.. పొద్దున లేస్తే చాలు ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు..
Minister KTR | జిల్లా కేంద్రమైన నారాయణపేటకు అన్ని హంగులు ఉండాలనే ఉద్దేశంతో.. పట్టువదలని విక్రమార్కుడిలా.. రాజేందర్ రెడ్డి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
Minister KTR | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పనిమంతులకు పట్టం కట్టండి.. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Minister KTR | ప్రధాని మోదీ కార్పొరేట్లకు రూ. 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశాడు. నేను చెప్పింది అబద్ధమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.
Minister KTR | అసలు ఏ ముఖం పెట్టుకుని పాలమూరులో ఓట్లు అడుగుతవు అని మోదీని ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
minister ktr | నారాయణపేటలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతున్నది. పర్యటలో పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి ప్రారంభోత్సవం చేయనున్నారు. మొదట సింగారం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని
minister ktr | నారాయణపేట జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి పలు అభి�
Minister KTR | ఈ నెల 24వ తేదీన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్తో పాటు మంత్రులు మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా వెళ్లనున్నారు.
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతమైంది. కొత్త పెట్టుబడులతోపాటు భవిష్యత్ పెట్టుబడులకూ తెలంగాణను గమ్యస్థానంగా మార్చడంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలను ఆయన సద్వినియోగం �
దేశంలో అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అని, ఇప్పటివరకూ వచ్చిన 15 మంది ప్రధానుల్లో ఇంత అసమర్థుడిని చూడలేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
‘మూలాలు మర్చిపోని వ్యక్తి లోకాలను ఏలుతాడు’ అని పెద్దల మాట.దీనిని అక్షర సత్యంగా నిరూపిస్తున్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. తన పూర్వికుల గ్రామానికి పునర్ వైభవాన్ని తీసుకొస్తున్నారు.
Minister KTR | 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన విజయవంతమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
Minister KTR | అవును... రాజకీయ నాయకులు కూడా మనుషులే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పదవికి రాజీనామాను ప్రకటించారంటూ న్యూయార్క్ టైమ్స్ ట్విట్ట