రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్-2023లో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్కు ఘనంగా స్వా�
Minister KTR | డల్లాస్ వెంచర్ క్యాపిటల్లో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా ఫండ్ పేరుతో టీ హబ్కి డల్లాస్ వెంచర్ క్యాపిటల్ డబ్బులు ఇవ్వనుంది. టీ హబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్
Alishetty Prabhaker | ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి తెలంగాణ సర్కార్ అండగా నిలిచింది. మంత్రి కేటీఆర్ చొరవతో అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి కొండంత భరోసా అందింది. పేదోడి బాధను, సమాజంలోని
Minister KTR | తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. గురువారం ముంబైలో పర్యటించారు. ముంబై పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో కేటీఆర్ సమావేశమయ్యారు. టాటా కార్పోరేట్
Minister KTR | హిందూస్తాన్ యూనిలివర్ చైర్మన్ సంజీవ్ మెహతాతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల
Minister KTR | హైదరాబాద్ వేదికగా జరిగిన ఫిక్కీ ఎఫ్ఎల్ఓ(ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్) అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఓ నిరుపేద కుటుంబానికి దైవంగా మారారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణానికి చెందిన సరికొండ సురేశ్రాజు పుట్టుకతో దివ్�
సిరిసిల్ల సహకార విద్యుత్తు పంపిణీ సంఘం (సెస్) ఎన్నికల్లో 15 డైరెక్టర్ పదవులన్నింటినీ బీఆర్ఎస్ గెలువడం ట్రైలర్ మాత్రమేనని.. మున్ముందు అసలు సినిమా చూపిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత
రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణాన్ని ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ప్రజలకు ఆహ్లాదం పంచడానికి అనేక చర్యలు చేపడుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి పరిసరాలను సుందరీకరించి మ�
మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు కేటీఆర్ అని మరోమారు నిరూపించుకున్నారు. ఈ నెల 6న గట్టుప్పలకు వచ్చిన మంత్రి కేటీఆర్కు గ్రామ సర్పంచ్ ఇడెం రోజాతోపాటు ప్రజలు ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేసి ఆదుకోవాలని విన�
నేతన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న నేతన్న బీమా పథకానికి సంబంధించి సిరిసిల్లలో రెండు కుటుంబాలకు తొలిసారిగా బీమా సొమ్ము చెక్కులు అందాయి
పితృశోకంతో బాధపడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబాన్ని, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం పరామర్శించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో గం�