హైదరాబాద్ : ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తూ కేంద్రంలోని బీజేపీ పార్టీ దేశ ప్రతిష్టను మంటగల్పుతున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. రాజ్యసభ సభ్యుడుదామోదర్ రావు, పోలీసు గృహ న�
పెద్దపల్లి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 29న పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో భారీ బహిరంగా సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంక�
ధరలు పెంచుడు.. పన్నుల రూపంలో దోచుక తినుడు తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏదీ చేతకాదని, మోడీ పాలనలో ఈ ఎనిమిదేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ధర్మారం మండలం కొత్తూరు
ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగ సభ కోసం అనువైన స్థలాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్వేషిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి బైక్ న�
జగిత్యాల : ఎంతో మంది మహనీయుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం లభించిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించ�
హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు బ్రహ్మ కుమారీలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా వారు మంత్రి క్యాంపు కార్యాలయంలో పని చేసే సిబ్బందికి మిఠాయిలు పంచారు. తమ సంస్థ ప్రధా�
స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకుల్లో అనూహ్యమైన మా ర్పులు చోటుచేసుకొన్నాయని ఎస్సీ సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అ న్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని చేనేత సహకార సంఘంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్
తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. జగిత్యాల జిల్లా కేంద్�
జగిత్యాల : చేనేత రంగానికి సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణంలో చేనేత సహకార సంఘం నిర్వహించిన కార్యక్రమానికి మంత్�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల నిర్వహణపై శుక్రవారం జగిత్యాల జిల్లా అధికారుల�
మనిషి జీవితంలో విద్యను మించినది మరొకటి లేద ని, దీంతోనే వికాసం ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలు చదువుకుంటే కుటుంబంతో పాటు సమాజం, తర్వాత దేశం మరింత�
అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని రూపొందించారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ పథకం బృహ�
పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వరంతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే స�
పెద్దపల్లి, జూలై 29(నమస్తే తెలంగాణ) : దళితులు సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ఎదిగి ఆర్థిక పరిపుష్టిని సాధించాలనేసీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ దళిత బంధు దేశానికే ఆదర్శమని సంక్షే