బీజేపీ నాయకులు అర్థంపర్థంలేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా వాళ్లు బదులివ్వలేదన్నారు. బీజేపీ నాయకులకు క్షుద్ర
జగిత్యాల : తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ రాష్ట్రంపై ద్వేషాన్ని ప్రదర్శించిన ప్రధాని మోదీ కాదు ఖేడీ అంటూ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియా
రూ.కోటికిపైగా నిధులతో కొండగట్టు ఘాట్రోడ్డుకు రక్షణ చర్యలు చేపట్టామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా మూసివేసిన ఘాట్రోడ్డుపై లైట్ మోటార్ వాహనాల రాకపోకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమత
శ్రద్ధతో చదివితే కొలువులు సులభంగా సాధించవచ్చని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్యోగార్థులకు సూచించారు. పట్టణంలో ‘ధర్మపురి ఈ క్లాస్ రూంపేరిట’ ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో గురువారం ఏర�
జగిత్యాల : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జిల్లాలోని పెగడపల్లి మండలం నర్సింహులపేట, మేక వెంకయ్యపల్లి గ్రామాల్లో పర్యట�
స్వరాష్ట్రంలోనే మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. వారి అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్నారని చెప్పారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్�
రాష్ట్రంలోని దళితులు దళితబంధు పథకంతో ఏడేళ్ల కాలంలో పూర్తిగా ధనికులవుతారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో చెన్న మెగిళి అనే దళితబంధు లబ్ధిదారు ఏర్పాటు చేసుకున్న ఐరన్ అండ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టీవి, చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనిల్ కూర్మాచలంకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు. మాసబ్ ట్యాంక్ల
శాతవాహనుల తొలిరాజధానిగా ప్రసిద్ధిగాంచిన కోటిలింగాలకు కొంగొత్త సొబగులు అద్దుతామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. కోటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, సౌకర్య�
చెగ్యాం ఆర్అండ్అండ్ కాలనీ నూతన పోచమ్మ ఆలయంలో నాలుగు రోజుల నుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు
రుక్మాపూర్ (కరీంనగర్) సైనిక్ స్కూల్, బీబీనగర్ ( బీబీనగర్) మహిళా సైనిక్ డిగ్రీ కాలేజీ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ప్రవేశాలకు మార్చి 27న పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని తన క్యాం�
ధర్మారం, జూన్ 13 : బాయిల్డ్ రైస్ కొనమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్
హైదరాబాద్ : క్రిస్టియన్స్ కు సంబంధించిన శ్మశాన వాటికల (బరియల్ గ్రౌండ్ ) ఏర్పాటు కోసం నగరం చుట్టుపక్కల ప్రభుత్వం కేటాయించిన స్థలాలలో అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆద
జగిత్యాల మే 10: దళిత బంధు పథకాన్ని వినియోగించుకుంటూ దళితులు ఆర్థికంగా ఎదగాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాలోని గొల్లపల్లి మండలంలో 100 మంది దళిత బంధు లబ్ధిదారులకు మంజూర�
హైదరాబాద్: గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (VTG SET-2022 ) ప్రశాంతంగా ముగిసింది. గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ( 2022 విద్యా సంవత్సరం) ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు లక్షా 34వేల 478 మంది బా