పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో నూతనంగా నిర్మించనున్న పత్తిపాక జలాశయం నిర్మాణానికి రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
కరీంనగర్ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాముల అశ్వితకు ముఖ్యమంత్రి సహాయ ని�
హైదరాబాద్ : ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు మంజూరై వేరే దగ్గర కొనసాగుతున్న గురుకులాలను కేటాయించిన చోటుకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ
ఆపదలో ఉన్న పేదలకు రాష్ట్ర సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నదని, వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తూ ఆదుకుంటున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన ఆర్�
హైదరాబాద్ : సిక్కుల న్యాయమైన డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తేజ్ దీప్ కౌర్ మీనన్ నాయకత్వంలో పలువురు సిక్కు ప్రముఖులు సచివాలయంల�
మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. ఇటీవలి భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచారు. నందిమేడారంలో నష్టపోయిన గంగపుత్రులు, మత్స్యకారులను ఈ నెల 14న పరామర్శించి, ఆదుకుంటామని ఆయన హ�
ప్రకృతి విపత్తుతో బీర్పూర్, ధర్మపురి మండలాలకు భారీ నష్టం వాటిల్లిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. జగిత్య�
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ వినూత్న పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. మైనార్టీల్లో పేదరిక నిర్�
హైదరాబాద్ : జమీర్ కుటుంబానికి అండగా ఉంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మూడు రోజుల క్రితం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామం వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న వ్యవసాయ కూలీల వా�
జిల్లావ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పు�
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల వర్ష బాధితులకు అండగా నిలిచారు. నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. పెద్దపల్లి ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని నంది రిజర్వాయర
జగిత్యాల : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు మంత్రి ఆదేశించారు. గతవారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నెలకొన్న �
జగిత్యాల : భారీ వర్షాలకు ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాగా, వర్షాలు, వరదలను లెక్క చేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముంపునకు గురైన �
ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువతకు 91వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేశారని, పట్టుదలతో శ్రమించి ఉద్యోగాలను సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపుని�
బీజేపీ నాయకులు ఎప్పుడేం మాట్లాడుతారో, అసలెందుకు మాట్లాడుతరో, ఎవరేమి మాట్లాడుతరో తెలియదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక ప్రశ్నకూ బదులివ్వకుండా, ఆ పార్టీ నేత�