రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజన్న కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను మంత్రి కొప్పుల దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అ�
నిర్మల్ : జిల్లా కేంద్రంలో అధునాతన వసతులతో నిర్మించిన నూతన అంబేద్కర్ భవన్ ను ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ప్రారంభ�
కేంద్రం దిగొచ్చేదాకా పోరాటం రాష్ట్ర సర్కారుపై విమర్శలను తిప్పికొట్టాలి రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ధర్మారం మండలం పత్తిపాకలో పార్టీ శ్రేణులతో సమావేశం ధర్మారం, మార్చి 25
జగిత్యాల : టీఆర్ఎస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మపురి మండల కేంద్రానికి చెందిన స్తంభంపల్లి హరి ప్రసాద్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. �
జగిత్యాల : ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ని శుక్రవారం ధర్మపుర�
హైదరాడాద్ : అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 89,039 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడం హర్షనీయం. ఈ ప్రకటన తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా �
కరీంనగర్ : దేశంలోనే దళిత బంధు పథకం గొప్పదని, నిన్న కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడ�
పెద్దపల్లి, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ) : సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ.. అబద్ధాలు మాట్లాడుతూ నీచమైన విమర్శలకు దిగితే నాలుక చీరేద్దామని, అందులో ఏ �
నిజామాబాద్ : కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనందున నూతన పెన్షన్లు ఇవ్వలేదు. వచ్చే మార్చి నుంచి కొత్త పెన్షన్లు వస్తాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జి
జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి పట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తండ్రి రాజారెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు శనివారం �
పెద్దపల్లి, ఫిబ్రవరి18 : జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో మన ఊరు-మన బడి,మన బస్తీ కార
హైదరాబాద్ : మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ మృతి పట్ల మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు . ఆయన మృతితో మహబూబాబాద్ ప్రాంత గిరిజనులు తమ పెద్ద దిక్కును కోల్పోయారని, తీ�
హైదరాబాద్ : బిజెపి, కాంగ్రెసు నాయకులు తెలంగాణకు శని మాదిరిగా దాపురించారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు జాతీయ పార్టీలకు చెంద�
మంచిర్యాల : జిల్లాలోని కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి ప్రణయ్ అనే విద్యార్థిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. జైపూర్లోని గురుకులంలో ప్రథమ సంవత్సరం చదువుత