పచ్చని తెలంగాణలో బీజేపీ చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నదని, ఆ పార్టీ మాయలో పడొద్దని ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఇన్నేండ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ఏ ఒక్క కొత్త పథకాన్ని తీసుకు�
Minister Koppula | తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలనే బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
Minister Koppula | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
కార్పొరేట్కు దీటుగా బోధన ప్రమాణాలు.. ఉత్తమ ఫలితాల సాధనతో మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మల్లాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గు
పెద్దపల్లి సెప్టెంబర్ 9 : కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. శుక్రవార�
ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, రాబోయే రెండేళ్లలో టెంపుల్ సిటీగా మారుస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి ఆలయ అనుబంధ శ్రీరామలింగేశ్వరాలయంలో మ�
పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వద్దంటున్న బీజేపీని బొందపెట్టాలని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నివర్గాలకు అండగా నిలుస్తు�
జగిత్యాల : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జిల్లాలోని బుగ్గారం మండలంలో గల పెద్దమ్మ చెరువులో 70 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సం
దళితబంధు పథకాన్ని ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ఇందుకు ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సాంఘింక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏఒక్క వర్గాన
కుల వివక్షకు వ్యతిరేకంగా బోయినపల్లి వెంకటరామారావు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ కీర్తించారు. కరీంనగర్లోని బొవెరా భవన్లో శుక్రవార�
కరీంనగర్ : స్వాతంత్య్ర సమరయోధుడిగా, నవసమాజానికి ఆదర్శప్రాయుడిగా నిలిచిన బోయినపల్లి వేంకటరామారావు (బోవేరా) ఆశయసాధనకు కృషి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బోవేరా శతజయంతి ఉత్సవాల కార్య�
హైదరాబాద్ : దేశం మొత్తం మీద సామాజిక పింఛన్లను పెద్ద సంఖ్యలో అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు,హెచ్ఐ�