ముఖ్యమంత్రి కేసీఆర్కు దేవుడి ఆశీస్సులు ఉండడం వల్ల దేశంలో కూడా సుపరిపాలన అందించేందుకు శ్రీకారం చుట్టారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించడంతో రాష్ట్రంలో 1.20 కోట్ల ఎకరాలకు పుష్కలంగా నీరంది పంటలు పండుతున్నాయని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు
జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో 1.80కోట్లతో ఏర్పాటు చేసిన సీటీస్కాన్ను ప్రారంభి
మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిలా పనిచేయాలని, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గత పాలకుల హయాంలో దండుగలా మారిన వ్యవసాయ�
ధర్మారం మండలం నంది రిజర్వాయర్ నుంచి లింక్ కాల్వ తవ్వకం చేపట్టి ఎస్సారెస్పీ డి 83/బి కాల్వకు అనుసంధానం చేయడంతో కాళేశ్వర జలాలు అంది త్వరలో వెల్గటూరు మండలంలోని కాల్వ చివరి గ్రామాల రైతుల చిరకాల ఆకాంక్ష నెర�
దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3,016 పెన్షన్ను ఇస్తున్నదని ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాలలోని మి�
అభివృద్ధి, సంక్షేమంలో మనమే ముందున్నామని, సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జి�
మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, వృద్ధు లు, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ధర్మారానికి చెందిన సాయిమిత్ర టైలరింగ్�
Minister Koppula|ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని , తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా విజనరీతో ముందుకు సాగుతున్న గొప్ప నాయకుడని
జగిత్యాల జిల్లాలోని నృసింహక్షేత్రమైన ధర్మపురిలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. కొప్పుల ఎల్ఎం ట్రస్టు ఆధ్వర్యంలో ఐదురోజులు గా కోలాట వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం కోలాటాల ముగింపు కార్�
Minister Koppula | దసరా పండుగకు ముందే సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సంస్థ లాభాల్లోంచి 30వాటాను అందజేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు.
వృద్ధాప్యం శరీరానికి సంబంధించిందే తప్ప మనసుకు కాదని, మనిషి బతికినంత కాలం సమాజ శ్రేయస్సు, కుటుంబ సంక్షేమానికి పాటుపడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అక్టోబర్1 సీనియర�