Minister Koppula Eshwar | తిరుపతిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
మోదీ సర్కారు అస్తవ్యస్థ విధానాలతో దేశం అన్ని రంగాల్లో తిరోగమనం వైపు పయనిస్తున్నదని, ఈ దశలో దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
Minister Koppula Eshwar | అంతిమ విజయం ఎప్పటికీ ధర్మం వైపు నిలబడుతుంది రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు అదే ధర్మం తోడ్పడిందని తెలిపారు. విజయదశమి
Proceedings| ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు అందజేస్తున్న నిధులతో నాణ్యతతో కూడిన పనులు చేపట్టా లని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
Dalit Bandhu | దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికి ప్రయోజనం చేకూరుతుందని రాష్ర్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళి
Minister Koppula Eshwar | తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జగిత్యాలలో అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని
Minister Koppula Eshwar | ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర ఎస్సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇదంతా రైతులు, వెనుకబడిన వర్గాలు..
ధర్మపురి: బీజేపి దొంగల పార్టీ, అవినీతి పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకునే దురహంకార పార్టీ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా విమర్శించారు. ప్రజలను దోచుకోవడమే వారి ప్రధాన ఎజెండా అని పేర్కొన్న�
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ జ్యోతినగర్(రామగుండం), ఆగస్టు 21: భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సభా స్థలం కోసం
తల్లీబిడ్డల క్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని మాతా