హైదరాబాద్ : బీజేపీ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జగిత్యాల జిల్లా మల్యాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యార
హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా ముస్లింలకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో మైనారిటీలు, అన్ని వర్గాలు ఎలాంటి అభద్రతకు లోనుకాకుండా సుఖ సంతోషాలతో ప్రశాం
తెలంగాణకు ప్రతి అంశంలో అన్యాయమే కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయారు దేహ సౌందర్యమే కాదు దేశ సౌభాగ్యమూ చూడు ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కొప్పుల ఫైర్ జగిత్యాల, జూలై 4 (నమస్తే తెలంగాణ): దేశ ప్రధానిగా మ�
‘దివ్యాంగుల, వయో వృ ద్ధులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నది’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. �
‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ తెలంగాణ రాష్ట్రంపై ద్వేషాన్ని ప్రదర్శించిన ప్రధాని మోదీకి ఇక్కడి అభివృద్ధిపై మాట్లాడే నైతికత లేదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థినీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు స�
ధర్మపురి : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామ అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రత్యేకంగా ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ మొత్తం నాలుగు సొసైటీల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం మే 8వ తేదీన నిర్వహించిన వీటీజీసీఈటీ 2022 ఫలితాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన తీవ్ర విచారకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల మొన్న రైతులు, నేడు యువత రోడ్లపైకి
రావాల్సి వచ్చిందని �
రాష్ట్రంలో వయోవృద్ధులకు కొడుకులు, కోడళ్ల నుంచే వేధింపులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. వృద్ధులను వేధిస్తున్నవారిలో 56% మంది కొడుకులు, 13% మంది కోడళ్లు ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. వేధింపులకు గురవుతున్న
సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. ఎస్సీ యువత రిజర్వేషన్ కో
హజ్యాత్ర విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందిన దాదాపు 3,500 మంది
ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి రూపకల్పన చేశారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ పథకం అద్భుతమైనదని, దీన్ని యజ్ఞంలా ముందుకు
నిరుద్యోగ యువత పట్టుదలతో చదివి సర్కారు కొలువులు సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజే
పార్టీ కోసం కష్టపడడమే గాకుండా రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో ఉన్న విధేయతతోనే మండలంలోని కొత్తపల్లికి చెందిన టీఆర్ఎస్ నేత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి ధర్మారం వ్యవసాయ మార