పట్టుదలతో శ్రమిస్త్తే ఉద్యోగం సాధించడం సులువేనని, ప్రభుత్వం కల్పించిన ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమ
వెల్గటూరు (ధర్మపురి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలువనున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా వ�
పల్లె ప్రగతితోనే రాష్ర్టానికి అవార్డులు వచ్చాయని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిషత్కు దీన్ దయాళ్ ఉపాధ్య�
మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి కొప్పుల శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు రెండున్నర గంటల పాటు సమీక్ష జరిగింది.
Minister Harish rao | కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావు ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
ధర్మపురి, జగిత్యాల పట్టణాలను మరింత అభివృద్ధి చేయనున్నట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో రెండు పట్టణాల సుందరీకరణ ప్రతిపాదిత డిజైన్ల�
హైదరాబాద్ : మైనారిటీ సంక్షేమశాఖలో ఖాళీల భర్తీపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. రాష్ట్రంలో 81వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగ
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగే నిరసన దీక్షా ప్రాంగణంలో టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేత బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంక్షేమ�
హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా రూపొందించిన పోస్టర్ను షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిష్కరించారు. షెడ్యూల్డ్ కులాల అ�
హైదరాబాద్ : కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా జగద్గిరిగుట్టలోని గురుకుల పాఠశాల, కాలేజీ భవన నిర్మాణానికి రూ.17కోట్లు మంజూరు చేసింది. హెచ్ఏఎల్ అధికారులు నగరంలో శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్న�
ధర్మపురి : ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెరిగిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. �
దివ్యాంగులకు విశేష సేవలందిస్తున్న సంస్థలను దత్తత తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదని దివ్యా ంగుల సలహా మండలి చైర్మన్, మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమంపై అన్ని ప్ర భుత్వశాఖలు ప్
హైదరాబాద్ : ఎప్పుడు అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మెట్రో ట్రైన్లో ప్రయాణించి ఆశ్చర్యపరిచారు. గురువారం పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాతో క�
Dharmapuri | ధర్మపురి (Dharmapuri) లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభంకానున్నారు. సోమవారం నుంచి 12 రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు పుట్ట బంగారం కార్యక్రమంతో వేదపండితు�