minister koppula eshwar | రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథుడిని శనివారం దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గంగా హారతి
ఎల్లంపల్లి ప్రాజెక్టు (శ్రీపాద సాగర్)లో భూములు కోల్పోయిన వారందరికీ పరిహారం అందిస్తామని, ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసానిచ్చారు.
తెలంగాణ దేశానికి ధాన్య భాండాగారంగా మారిందని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్నదాతల మేలు కోసమే ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపా�
minister koppula eshwar | మునుగోడు ఎన్నికల్లో ధర్మమే గెలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ.. మంత్రి ఆధ్వర్యంలో ధర్మపురి న�
హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Minister Koppula Eshwar | ఫ్లోరైడ్ రక్కసితో నడుం వంగిన నల్లగొండ వెతలు తీర్చిన నేత సీఎం కేసీఆర్ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని ఫ్లోరోసిస్ రహిత ప్రాంతంగా తీర్చినందుకు హర్షం వ్యక్తం చేస్త�
Minister Koppula| మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి దిమ్మ తిరిగేలా ఓటర్లు తగిన తీర్పు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా
బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గురువారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం బోడంగిపర్�
Minister Koppula Eshwar | ధనబలంతో మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవాలని కుట్ర చేస్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేశారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధ్దంగా సర్కారు బడులు, కళాశాలలను అభివృద్ధి చేయడంతోనే విద
Minister Koppula Eshwar | ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మునుగోడులో బీ(టీ)ఆర్ఎస్దే విజయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కారు గుర్తును పోలిన గుర్తులతో పార్టీకి ఇబ్బంది లేదని, ఓటర్లంతా చైతన్యవంతులన్నారు. చండూర
munugode by poll | టీఆర్ఎస్ పార్టీ డబ్బుతో రాజకీయాలు చేయదని, ప్రజల మద్దతు ఉన్న పార్టీ అని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు