Minister Prashanth reddy | రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఫిబ్రవరిలో పూర్తిచేస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనులు త్వరితగతిన
రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు పేర్కొన్నార
పేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 3లక్షల సాయం ఇవ్వాలని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారని, త్వరలో నిరుపేదల కల నెరవేరబోతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖల మంత�
Minister Koppula Eshwar | రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుతాలు సృష్టించారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా బీమారం మండలం ఏర్
Koppula Eshwar | తెలంగాణను సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిగా, మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే మాటను నిలబెట్టుకొని,
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు అండగా ఉంటున్నదని దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొన�
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి , మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను మంగళవారం యునైటెడ్ ఇవాంజిలిస్ట్స్ అండ్ క్రిస్టియన్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ రాచపూడి ప్రదీప్ శ్యామ్, ప్రధాన కార్యదర్శి కల్లోజి రవికుమా