అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలనను అందిస్తున్నారని షెడ్యూల్ కులాల అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఈనెల 21న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని పలు చర్చిల బిషప్లను ప్రభుత్వం ఆహ్వానించింది.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 21న అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని మెథడిస్ట్ చర్చి బిషప్ ఎంఏ డానియల్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. సోమవారం అబిడ్స్లోని బ
వెల్మల ఐక్యత ఇతర కులాలకు స్ఫూర్తిదాయకమని, వారి అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం గోదావరిఖని ఐబీ కాలనీలోని శివా
సీఎం కేసీఆర్ సర్వ మతాలను సమానంగా గౌరవిస్తూ, సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశార
రాష్ట్రంలో అన్ని పండుగలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రతి ఏటా మాదిరిగా క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమలు చేస్తున్న ‘దళిత బంధు’ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పునరుద్ఘా�
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అమీర్పేట్ హెచ్ఓబీ చర్చి పాస్టర్ గుట్టి రిత్విక్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ‘క్రిస్మస్ ఆనందమే’ అనే పాటల సీడీని మంగళవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పు
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఉప్పల్ క్రైస్తవుల శ్మశానవాటికలకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఉప్పల్ భగాయత్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ను చిలుకానగర్ కార్పొరే
Christian Bhavan | ఉప్పల్ భగాయత్లో రెండు ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. క్రిస్టియన్ భవన నిర్మాణానికి రూ. 70