రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20 వేల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందించామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.
vaikunta ekadasi | ముక్కోటి ఏకాదశి వేడుకలు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. సోమవారం తెల్లవారు జామున ఉత్తర ద్వార�
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయా�
రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీ గురుకులాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి గురువారం హైదరాబాద్ మాసబ్�
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అంతర్జాతీయ బుక్ ఎగ్జిబిషన్ స్థాయికి ఎదిగిందని ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం అన్నారు. తెలంగాణ బుక్ ట్రస్ట్లో తెలంగాణ సమగ్ర చరిత్రను ఇంగ్లిష్లోకి తీసుకువచ్చినందుకు పబ్లి
తెలంగాణలో అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతున్నదని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కల్లాల డబ్బులు తిరిగి ఇవ్వాలని కేంద్రం అడగటం సిగ్గుచేటని అన్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమవాది అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా పేద మైనారిటీలకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారని పేర్కొన్న
Koppula Eshwar | క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని
సీనియర్ సిటిజన్స్కు సర్కారు భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2023వ సంవత్సర డైరీల
దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఏ రాష్ట్రం ఇవ్వని రీతిలో పింఛన్లు, రూపాయి ఖర్చు లేకుండా లక్షల విలువ చేసే సహాయ ఉపకరణాలను అందజేస్తూ భరోసాగా నిలుస్తున్నది.
Minister Koppula Eshwar | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మపురి నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురిలో రూ.66కోట్ల వ్యయంతో మంత్రి పలు అభివృద్ధి ప�