తెలంగాణ సాయుధ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్-17ను పురస్కరించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పరేడ్
విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని నల్లగొండలోని విశ్వబ�
ట్రిపుల్ ఆర్పై రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు నిత్యం ఢిల్లీ వెళ్తూ ట్రిపుల్ ఆరు పనులు వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్లేవారేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
తెలుగు సినీ నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు పరస్పరం సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని, అందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆ కమిట�
నల్లగొండ జిల్లాలో ఆయిల్పామ్ సాగు 50 వేల ఎకరాలకు పెంచాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఉద్యాన శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ప్రమాదాలు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా భవిష్యత్లో చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే వాహనాల వెనుక వైపు రిఫ్లెక్టర్ రేడియం స్టిక్కర్లను తప్పనిసర�
‘నల్లగొండలోని చారిత్రక లతీఫ్ సాహెబ్ దర్గా గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణ స్థలంలలో వక్ఫ్బోర్డు భూమి ఉంది. ఆ భూమిలో రోడ్డు నిర్మాణం చేయొద్దు. తక్షణమే ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలి. ముస్లిం పెద్దలతో చ�
రీజినల్ రింగ్ రోడ్డు అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమవుతామని రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
ఎస్ఎల్బీసీ పనులను పున:ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు సైన్యంలో పనిచేసిన అధికారులను డిప్యుటేషన్పై తీసుకొచ్చి ఎలక్ట్రో మాగ్నెటిక్ లీడర్ సర్వే చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని నీటి �
భవిష్యత్ బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా గురువారం నల్లగొండ జ
కనగల్ మండలం ధర్వేశిపురంలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని రూ.7 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రేణుక ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్�
మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్ధికంగా ఎదుగాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాట్రోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక
మూడు సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామంలో కోటి రూపాయల �