Minister Komatireddy | ఎల్ నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
కొందరి మాటలు విని పోసపోవద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఇటీవల తుంగతుర్తి వర్గపోరు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మునుగోడు ఎమ్�
అధికార పార్టీలోని తుం గతుర్తి పంచాయితీ గాంధీభవన్కు చే రింది. ఎమ్మెల్యే సామేల్.. తన నియోజకవర్గంలో ఇతరులు జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డ�
కాంగ్రెస్లో వర్గ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్పై ఎమ్మెల్యే మందుల సామేల్ తిరుగుబాటు చర్చనీయాంశమైంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సామేల్ ఇంత ధైర్యం చేశారంటే ఆయన వెనుక ‘బ�
‘రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్లకు నిధుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటికే వేసిన రోడ్లకే ఇంకా నిధులు విడుదల చేస్తలేరు. నా నియోజకవర్గంలో గడిచిన రెండున్నరేండ్లలో వేసిన రోడ్లకు రూ.153 కోట్లు ఇంకా విడ�
నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం �
అందరికీ నాణ్యమైన విద్యను అందించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా తమ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్, అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనా�
నీటి పారుదల, రహదారులు, వ్యవసాయం అన్ని రంగాల్లో నల్లగొండ జిల్లాను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్�
ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ
కాంగ్రెస్ పార్టీతో మిత్రధర్మం కారణంగా నోరు మూసుకుంటున్నామని, రెండున్నరేండ్లుగా తమకు నిధులు రావడం లేదని సీపీఐ శాసనసభా పక్ష నాయకుడు కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తంచేశారు.
నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం కనగల్ మ�
రంజాన్ (ఈద్-ఉల్- ఫితర్) ను శనివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద సాముహిక ప్రార్థనలు చేశారు. నల్లగొండలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గా వద్ద వేడ
పీసీసీ పీఠంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలను అవమానించేలా మంత్రి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.