కూకట్పల్లి, బాలానగర్లో కల్తీకల్లు ఆరుగురి ప్రాణాలు తీసింది. స్థానిక కల్లు దుకాణాల్లో కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురికాగా వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, ఆబ్క�
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో కాంగ్రెస్ పార్టీ గుండాల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులను శనివారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి పరామర్శించారు.
బీర్ల ఉత్పత్తి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు నిలిపివేయడంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తంచేశారు.
నల్లమలలో వెలిసిన పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఉమా మహేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు ని�
సోమశిల, నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాంచీ సేవలు ఈ నెల 2 నుంచి ప్రారంభిస్తున్నట్టు వెల్ల�
ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేయడం పరిపాటి అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో క్రిమినల్స్కు కొమ్ముకాస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు.
అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని ఎక్సైజ్, పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని శివ సాయినగర్ కాలనీలోని ముడా కార్యా
యువతకు ఉపా ధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చే స్తున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై ఎంపీ మ�
జాప్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంజూరు చేయాలని అధికారులకు..జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలోని ఆరు జిల్లాల మహిళా సంఘాల సభ్యులకు బతుకమ్మ చీరలను కానుకగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల్లో నమోదైన 18 ఏండ్లు �
జిల్లా పర్యటనకు వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతు ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆర్మూర్లో నిర్�
విద్య, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యమిస్తూ పనితీరులో స్పష్టమైన మార్పు తీసుకొస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఆర్మూర్, భీమ్గల్, మోర్తాడ్