Minister Harish Rao | తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఆత్మగౌరవం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అంగన్వాడీలకు అధిక వేతనాలు ఇస్తున్న
రాష్ట్రంలోని ప్రజల కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మరోసారి ‘కంటి వెలుగు’ నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా జిల్లాలోని 174 పంచాయతీల పరిధిలో ఉన్న 1,70,809 మందిక
Kanti Velugu | వచ్చే ఏడాది జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమానికి రూ. 200 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఈ మేరకు నిధుల విడుదలపై రాష్ట్ర
Minister Harish Rao | అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేద్దామని మంత్రి
హరీశ్రావు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం
ప్రారంభంకానున్నది. ఈ సందర్
దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా మారిందని, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలోని పథకాలను అనుసరించేలా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పాలనను అందిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్�
‘నమస్తే తెలంగాణ’ సౌజన్యంతో సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన లైబ్రరీని సోమవారం ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
మండలవాసులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి స్థానిక ప్రభుత్వ 30 పడకల దవాఖాన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు.
Kanti Velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే రెండో దఫా కంటి వెలుగు పథకం అమలుపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రేపు ఉదయం
minister harish Rao | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో �
సాధారణ ప్రసవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో 50 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ�
ఆర్గాన్ డోనర్స్ డేను పురస్కరించుకొని ఆదివారం గాంధీ మెడికల్ కాలేజీలో అవయవదాతల కుటుంబసభ్యులను మంత్రి హరీశ్రావు సత్కరించారు. వేదికపై తమ వారిని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైన పలువురిని ఓదార్చారు
Minister Harish rao | శారీరక శ్రమ లేకపోవడం వల్లే బీపీ, షుగర్లు వస్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆరోగ్య తెలంగాణ అంటే రోగాలు రాకుండా చూడాలని సూచించారు. ప్రజలు వ్యాధుల బారినపడకుండా
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా గర్భస్థ శిశువు ఎదుగుదలను గుర్తించే టిఫా స్కానింగ్ యంత్రాలను ప్రసూతి వైద్యశాలల్లో ఏర్పాటు చేస్తున్నది.
Minister Harish rao | మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను హోంమంత్రి మ�