Kanti Velugu | రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి
Minister Harish rao | సిద్దిపేటలోని కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హరీశ్ రావు ఆనందం వ్యక్తంచేశారు. దక్షిణ భారతదేశ ప్రజలకు ఉచితంగా
NIMS | తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రోగులకు నిమ్స్ ఆస్పత్రి అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న విషయం విదితమే. ఈ ఆస్పత్రిలో ప్రతి రోజు కొన్ని వేల మంది వైద్యం చేయించుకుంటుంటారు. ఇటు రాష్ట్రంలోని నలుమ�
తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగున్నదని జమ్ము, కశ్మీర్కు చెందిన బ్లాక్ డెవలప్మెంట్ చైర్పర్సన్లు (బీడీసీ) ప్రశంసించారు. హరితహారం, పల్లెప్రకృతి వనాలు బాగున్నాయని, పంచాయతీల అభివృద్ధికి తెలంగాణ సర్కారు త�
నిజామాబాద్ జిల్లా బోధన్ దవాఖానలో ఈ నెల 21 నుంచి ప్రారంభించే అన్నదాన (బువ్వకుండ) కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును ఆహ్వానించారు. ఎమ్మెల్�
Minister KTR | రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో నూతనంగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలోని మల్టీపర్పస్ హైస్కూల్లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం శా�
ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రైవేట్ వైద్యులు ముందుకు రావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానాలకు దీటుగా ప్రభుత్వ వైద్య స�
తాను రోజుకు ఒకట్రెండు కిలోల తిట్లు తింటానని, అవే తనకు బలాన్ని ఇస్తున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నా రు. ‘ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్�
ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రైవేట్ వైద్యులు సిద్ధం కావాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఐఎంఏ కృషిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కార్పొ
Minister Harish rao | గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం
Minister Harish rao | దేశానికి, తెలంగాణకు ఏం చేశావని అడిగి తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం ఎంతవరకు భావ్యమని ప్రధాని మోదీని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రత్యర్థుల తిట్లే తనకు
రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. తాజాగా విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
minister talasani srinivas yadav | రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్య సంపద పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు హరీశ్ రావు,