Minister Harish Rao | రాష్ట్రంలో కొత్తగా 1,000 మత్స్యకార సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. మూడు నెలల్లో కొత్త సభ్యత్వాల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 18 ఏండ
Govt Maternity Hospital | కన్న తల్లిని, జన్మ భూమిని మరువద్దు అంటారు. ఇదే బాటలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తాను జన్మించిన పేట్లబుర్జు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి రూ. కోటి
minister harish rao | రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగాన్ని సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో మానిటరింగ్ హబ్ను ఆయన ప్రారంభించారు.
minister harish rao | రాష్ట్ర బీజేపీ నాయకులపై మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తమకు సంబంధం లేదని చెబుతున్న తెలంగాణ బీజేపీ నాయకులు.. సిట్ ఏర్పాటు చేస్తే ఎందుక�
minister harish rao | తల్లీబిడ్డా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా అత్యాధునిక యంత్రాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
minister harish rao | మెదక్ - సిద్ధిపేట నేషనల్ హైవేకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే వెళ్లే గ్రామాల వద్ద నాలుగు లైన్ల రోడ్లు, స్ట్రీట్ లైట్స్, సైడ్ డ్రైన్�
మునుగోడులో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించడంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పన్నిన వ్యూహాలు ఫలించాయి. క్షేత్రస్థాయిలో మొదటినుంచీ మంత్రి జగదీశ్రెడ్డి చేసిన కృషి అందుకు తోడయ్యింది.
minister harish rao | దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్
బీజేపీది కాంట్రాక్టులు ఇస్తామనే ఢిల్లీ అహంకారం అయితే మనది తెలంగాణ ఆత్మగౌరవమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ వడ్లు కొనుడు చేతకాదు కానీ వందల కోట్లు పె
Harish Rao | గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్య ప్రజల జీవితాలను బీజేపీ ఛిద్రం చేసిందని మంత్రి హరీశ్రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భ�
munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనున్నది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు రాజకీయ నేతల బహిరంగ ప్రచారం ముగియనున్నది. చివరి రోజు ఎన్నికల ప్రచారంతో మునుగోడ దద్దరిల్లిపోతున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి �