Minister Harish rao | అబద్ధపు హామీలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం
మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనంతరం పత్తా లేకుండా పోయిండని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
తెలంగాణ ప్రజల వెన్నంటి ఉంటూ కండ్ల ముందు ఉండే టీఆర్ఎస్ కావాలో, ఢిల్లీలో ఉండే బీజేపీ కావాలో ఆలోచించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మునుగోడు ప్రజలను కోరారు. ఎన్నికలు అయిపోగానే ఢిల్లీ బ�
అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేసి రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న నిమ్స్ వైద్య బృందాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు.
మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆ తర్వాత పత్తా లేకుండా పోయిండు. గ్రామాల్లో ఎన్నడూ కనిపించని ఆయనకు ఎందుకు ఓటెయ్యాలె.’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శ�
Munugode by poll | మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఒక వ్యక్తిగా అతనికి లాభం అవుతుంది.. అదే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలందరికీ మేలు జరుగుతుంది.
Minister Harish rao | మద్యం, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధిచెప్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు.
Munugode | కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థం కోసమే రాజీనామా చేసిండని, కాంట్రాక్టుల కోసమే పార్టీ మారిండని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీ(టీ)ఆర్ఎస్ అభ్యర�
తెలంగాణ ఏర్పడినప్పటినుంచే రాష్ర్టాన్ని కించపరుస్తూ మోదీ మాట్లాడారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. నల్లగొండ, మునుగోడు మీద సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ, బీజేపీ నేతలకు, మోదీకి ఎందుకు ఉంటుంది? ఫ్ల�
minister harish rao | బీజేపీ అంటేనే జూటా ఔర్ జూమ్లా అంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. మునుగోడులో గెలిస్తే రూ.3వేల పింఛను ఇస్తామని చెబుతున్న బీజేపీ నేతలు.. ఆ హామీని తెలంగాణవ్యాప్తంగా అమలు చేస్తామని �
Minister Harish rao | కన్నతల్లికి అన్నంపెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉన్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే రూ.750 పెన్షన్ ఇస్తున్నారు.
Minister Harish rao | గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిభ
మంత్రి హరీశ్రావు దత్తత గ్రామం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ వాసులు ఒక్కతాటిపై నిలబడి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి అండగా న�
Minister Harish rao | రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్�