ప్రజల కల సాకారమైంది. పరిపాలనా సౌకర్యం కోసం సీఎం కేసీఆర్ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట కొత్త మండలంగా ఇ�
చిట్టి మెదడుకు గట్టి పదును పెట్టి విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు అద్భుతంగా ఉన్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఎన్నో పోరాటాలు, త్యాగాలకు నిలయం. తన అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి గెలిచి నిలిచింది. తెలంగాణ విముక్తికోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారు.
జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ దవాఖాన ప్రసూతి సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఏంసీహెచ్లో ఏర్పాటు చేసిన సమవేశంలో మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద�
8 ఏండ్ల పాలన దేశాన్ని బీజేపీ అప్పుల కుప్పగా మార్చిందని, నెలకు లక్ష కోట్ల అప్పులు చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కోటి కోట్ల అప్పులు చేసిందని, ప్రతి పౌరుడి తలపై రూ.1.24 లక్షల భారం మో�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7న జగిత్యాలలో పర్యటిస్తారని, జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడ�
జిల్లా కేంద్రం లో ఈనెల 7న సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యం లో ఏర్పాట్ల పరిశీలనకు గురువారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మ
Minister Harish rao | ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వివిధ కేటగిరీల్లో తొమ్మిది వైద్య కళాశాలలు, అనుబంధ హాస్పిటళ్లకు పోస్టులను మంజూరు చేసింది.
అంగన్వాడీ టీచర్లకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలో బుధవారం నూతన తహసీల్ కార్యాలయాన్ని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రా�
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం తప్ప బీజేపీ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అంటున్న వారిని కూడవెల్లి వాగులో ముంచితే నీళ్లు పారుతున్నది లేనిది తెలుస్త�