Minister Gangula | తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ-2 డిపో ఆవరణలో ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ఆధున�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది.
వచ్చే రెండు నెలల్లో వైద్య కళాశాల తాత్కాలిక భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, ఆగస్టులో తరగతులు నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరం ప్రభుత్వ వై
Minister Gangula | దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైన సీఎం కేసీఆర్ అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
సమాజహితం కోసం పాటుపడ్డ గొప్ప మేధావి శ్రీభాష్యం విజయసారథి. ఆయన మృతి తీరని లోటు. సమాజహితం కోసం పాటుబడిన గొప్ప మేధావి. ఆయన గౌరవానికి వన్నె తెచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉన్నది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో కార్పొరేషన్ నిధులు రూ. 15 కోట్లతో నిర్మిస్తున్న కళావేదికకు పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి పేరు పెడతామని, అదే ఆవరణలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర�
వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా పూర్తయినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. 9.76 లక్షల మంది రైతుల నుంచి రూ.13,750 కోట్ల విలువైన 64.30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం గురువారం కనుల పండుగలా ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాలను ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ర
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం కరీంనగర్లోని ఇందిరానగర్ 42వ డివిజన్ పరిధిలో �