ఓ వైపు ప్రజలు నిత్యం వాడుకునే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి వాటిపై ధరల్ని పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మంత్రి గంగుల ఆగ్రహం వ్యక్తంచేశారు.
పితృశోకంతో బాధపడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబాన్ని, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం పరామర్శించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో గం�
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య ఇటీవల మృతి చెం దారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం కరీంనగర్లోని వారి స్వగృహానికి వెళ్లి మల్లయ్య చిత్రపటంవద్ద నివాళి అర్పించారు.
భారత్ రాష్ట్ర సమితి నగర శాఖ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు చల్ల హరిశంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఆదివారం నియామకపత్రం అందజేశారు.
కరీంనగర్ అభివృద్ధి బాగుందని, పదిహేనేండ్ల క్రితం తాను కరీంనగర్కు వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు చెందిందని భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Thota Chandrasekhar | సీఎం కేసీఆర్ సూచనలతో ఏపీని అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా గంగుల మల్లయ్య చిత్ర�
ఉమ్మడి జిల్లా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. స్వచ్ఛతలో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నది. పారిశుధ్యం, తడి, పొడిచెత్త వివిధ అంశాల నిర్వహణలో ఏటా రికార్డులకెక్కుతున్నది.
కరీంనగరానికి తలమానికంగా నిలవనున్న కేబుల్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తికాగా, తుది దశ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.
Minister Harish rao | పితృవియోగంతో బాధలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ను మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ ఓదార్చారు. గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య (87) గుండెపోటుతో కన్నుమూసిన విషయం
సాగును సస్యశ్యామలం చేయడమే సర్కారు లక్ష్యమని, యాసంగిలో చివరి ఆయకట్టు వరకూ సాగు నీరందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్కు పితృవియోగం కలిగింది. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మంత్రి తండ్రి గంగుల మల్లయ్య (87) బుధవారం గుండెపోటుతో మరణించడం కుటుంబంలో విషాద
ఆయిల్పామ్ మన వద్ద పండదంటూ సమైక్య రాష్ట్రంలో వ్యవసాయాన్ని తప్పుదోవ పట్టించారు. దీంతో తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైంది. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆయిల్పామ్ సాగుపై సర్వే చేయించారు. ఇక్కడ అనుకూల�