మెదక్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైందని, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
మండలంలోని వేల్పుగొండ రామాచలం గుట్టపై సీతారాముల కల్యాణాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పీఠాధిప�
రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని షాహెదుల్ల దర్గాలో మండల కో ఆప్షన్ సభ్యుడు మజహర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్�
రాష్ట్రంలో మిడ్వైఫరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నదని, మాతా-శిశు సంరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసించారు.
వైద్యసేవల్లో రాష్ర్టానికి ప్రపంచస్థాయి గుర్తింపును తెచ్చేందుకు ఇక్కడి వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కొనియాడారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇటీవల బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీపాటిల్ పేరును ప్రకటించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ శుక్ర
నేషనల్ హెల్త్ మిషన్ కింద రాష్ర్టానికి రావాల్సిన నిధులను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా రెండు త్రైమాసికాలకు సంబంధించిన నిధులను ఇం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పక్కన పెట్టేశారా..? ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి వంద రోజులు కూడా కాకముందే ‘వ్యక్తిస్వామ్యం’గా మారిందా..? ప్రజలకు ప్రజాప్రతినిధులకు ‘�
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 37,53,814 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సంగారెడ్డి జిల్ల�
రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలు, ఉద్యోగుల కేటాయింపునకు జారీచేసిన జీవో-317 బాధితుల సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది.
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో వైద్యసేవలు అందించేందుకు సాంకేతిక కమిటీని నియమించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
జోగిపేట అభివృద్ధికి కృషి చేస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం జోగిపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణ టీచిం గ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) వెబ్సైట్, క్యాలెండర్ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. బుధవారం మంత్రిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో సంఘం రాష
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కోదాడలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర�