ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డిలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అధ్యక్షతన జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం �
తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ)నుడైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్)గా మార్చే నిర్ణయం కోసం సిబ్బంది కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
Cabinet Expansion | త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల మూడు రోజుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చి డిమాండ్లను పరిష్కరించింది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ బుధవారం ప్రకటించింది.
ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్లో రూ.8.5కోట్లత�
రాష్ట్ర వ్యాప్తంగా 11.77లక్షల మంది పిల్లలకు నట్టల మందు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమాజిగూడలోని రాజ్భవన్ హైస్కూల్లో గురువారం
ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21న యోగా దినోత్సవం జరుగుతుందని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు.
వైద్యారోగ్యశాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలిసింది. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, డీపీహెచ్ రవీందర్ నాయక్ మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు పెరుగుతున్నాయ
తెలంగాణలో కొత్త జోన్లు, మల్టీజోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటుకు ఉద్దేశించిన జీవో-317పై ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటైన క్యాబినెట్ సబ్�
ప్రభుత్వ బోధనా వైద్యుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం (టీటీజీడీఏ) కోరింది.
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సొంత నియోజవర్గం ఆందోల్కు నర్సింగ్ కాలేజీ మంజూరైంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.