ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని రా్రష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఆరంభ శూరత్వంగానే కనిపిస్తున్నది. వివిధ శాఖల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై తొలుత హడావుడి చేస్తున్నా, ఆ తర్వాత కిమ్మనని పరిస్థితి దాపురించింది.
ప్రజాసేవతోనే జన్మకు సార్థకత చేకూరుతుందని, ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మదనాపురంలోని వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమా ణ స్వీక�
సీఎస్ఆర్ నిధులతో సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ అభివృద
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, త్వరలో సంగారెడ్డిలో 500 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానను కలెక�
GO 317 | కేబినెట్ సబ్ కమిటీ 317 జీవోపై సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సమావేశమైంది. 317 జీవోపై స్థానికతకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ సబ్ కమిటీ ముందు ప్రతిపాద�
రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్ఖాన్పేట్లో స్కిల్ డెవలప్మెంట్ (వృత్తి నైపుణ్యాభివృద్ధి) యూనివర్సీటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసి పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పంట రుణమాఫీ సంబురాల్లో భాగంగా మండలంలోని డాకూర్ రైతువేదికలో గురువారం నిర్వహించిన కార్యక్ర
కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది జీతాల విషయంలో ఎట్టకేలకు తెలంగాణ సర్కారు దిగివచ్చింది. మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులకు గురవుతున్న టిమ్స్ కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది ఆవేదనను ‘జీతాలో రాజనర్సింహ
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ ఇంజినీరింగ్ కళాశాల మరోసారి వార్తల్లోకెక్కింది.బాలుర హాస్టల్లోని మెస్లో ఉన్న పల్లి చట్నీ పాత్రలో ఎలుక చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధ
ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో వివిధ సేవలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద నిర్వహించాలని ఫార్మా కంపెనీలను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు.