అందోల్ నియోజకవర్గాన్ని విద్య, వైద్య రంగాల్లో ముందుంచడమే లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం అందోల్లోని పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి తనిఖీ చేశారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సం క్షేమ పథకాలను ప్రజలకు అందించి జిల్లాను అభివృ ద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని వైద్య, ఆరో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో విద్య, వైద్యంతోపాటు ఇరిగేషన్, పరిశ్రమలు, ఉపాధి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించి అన్నివిధాలుగా అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరమున్నదని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖల మంత్రి దామ�
అచ్చంపేట ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కావాల్సిన వసతులు, సిబ్బందిని నియమిస్తామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్ కిట్లను, ఎంసీహెచ్ కిట్లను సమయానికి అందజేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌల
Minister Damodara Rajanarsimha | రాష్ట్రంలో నిర్మిస్తున్న వైద్య కళాశాల ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha)అధికారులను ఆదేశించారు.
ప్రజల వద్దకే ప్రభుత్వపాలనను తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
Minister Damodara Rajanarsimha | తెలంగాణలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) వెల్లడించారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తనపై ఉన్న రాజకీయ కక్షతో అందోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అందోలు మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నర్సుల సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం కల్పించిన ‘ఆఫీసర్' హోదా ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. దాదాపు మూడు నెలలుగా జీవోలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వం కొత్త ఏడాదిలో అయినా తీపి కబురు చెప్పాలని నర్సులు కోరుత
సంక్షేమం, అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం పటాన్చెరు మండలం పోచారంలో ప్రజాపాలనలో ఆయన పాల్గొని, ఆరు గ్యారెంటీల దరఖాస్తుల కార్యక్రమాన్ని ప్రారంభి�