చిన్నప్పటి నుంచి తాను ఖమ్మం లోకల్ అని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాన్లోకల్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని ఎంబీ ఫంక్షన్ హాల్లో గురువారం స�
జంట నగరాలకు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేశానని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం నగరంలోని 45వ డివిజన్లో ఖమ్మం కెమిస్ట్, డ్రగ్గిస్ట్ ఆధ్వర్
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని మంత్రి అజయ్కుమార్ అన్నారు. నగరంలోని 57వ డివిజన్ నుంచి బత్తుల తిరుమలరావు ఆధ్వర్యంలో సంపంగి లక్ష్మయ్య ఖమ్మం నియోజకవర్గం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో
రానున్న ఎన్నికల్లో మధిరలో విజయం సాధించేది బీఆర్ఎస్ పార్టీయే అని, అకడ గెలిచేది లింగాల కమల్రాజు అని మంత్రి అజయ్కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం గోబెల్స్ ప్రచారం మాత్రమే చేస్తుందని, నిజంగా వా�
“మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాడు మంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన రాజకీయ హత్యలు అన్నీ ఇన్నీ కావు. ఖమ్మంలో రౌడీయిజానికి తెరలేపారు. ఎంతోమంది రౌడీషీటర్లను కాపాడారు.
ఖమ్మం అభివృద్ధి కోసం ఎంతో చిత్తశుద్ధితో పనిచేశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజవకర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఖమ్మం ప్రజల కళ్ల ముం
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అజయ్కుమార్ అన్నారు. ప్రభుత్వం మైనార్టీ రుణాల మంజూరైన చెకులను గురువారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ లబ్ధిదారులకు పంపిణీ చే�
ఆడబిడ్డలకు చీరె అపురూపం.. పండుగ పూట నచ్చిన చీరె కట్టుకుని మురిసిపోతూ ఉంటే ఆ ఇంటికి వచ్చే కళే వేరు.. బతుకమ్మ, దసరా సందర్భంగా ప్రతి ఇంటికీ ఆ కళను తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అన్నగా ఏటా మహ
సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్న కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తోంది’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నార�
పర్యావరణ కాలుష్యానికి ఇబ్బంది లేకుండా మట్టి గణపతులను పూజించిన వారంతా అభినందనీయులని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఉత్సవ కమిటీలు తీసుకున్న చొరవ ఎంతో గొప్పదని అభివర్ణించారు. ప్రశాం�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ పల్లెసీమల్లో ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్�
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఈ గృహలక్ష్మి పథకం అదనమని అన
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దశాబ్దాల తరబడి వేరొకరి పేరుతో వ్యాపారాలు చేసే వారి చిరకాల వాంఛ ఒకటి రెండు రోజుల్లో తీరబోతోంది. దీంతో సదరు వ్యాపారుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది.