తెలంగాణలో కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అభివృద్ధికి చిరునామాగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని అన్నారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో శుక్రవారం పర్య�
‘కేసీఆర్ను గద్దె దించే స్థాయి.. శక్తి ఎవరికీ లేదు.. పొంగులేటి ముందు నీస్థాయి ఏంటో తెలుసుకో. పిచ్చి కూతలు కూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాజీ ఎంపీ పొంగులేట�
వైద్యం ఖరీదైంది. ముఖ్యంగా పట్టణ పేదలు అత్యవసర సమయంలో ప్రైవేటు దవాఖానలకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేనేలేదు. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం పట్టణాల్లో నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గ ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేనని, తనను గుండెల్లో పెట్టుకొని రెండుసార్లు గెలిపి�
సర్కారు పాఠశాలలు కార్పొరేట్ కళను సంతరించుకున్నాయని మంత్రి అజయ్కమార్ పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారని అన్నారు.
Cantonment MLA G Sayanna | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ సాయన్న మృతికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి దాకా అటు దేశంలో నూ, ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నో ప్రభుత్వాలు కొలువుదీరాయి. పదవీకాలం ముగిశాక మూటాముల్లె సర్దుకున్నాయి.
సెక్యులర్ భావాలు ఎక్కువగా ఉన్న ఖమ్మంలో మతోన్మాద శక్తులకు తావులేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అలాంటి శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముస్లిం మైనార్టీలను కోరారు.
: ఖమ్మంలోని రైట్చాయిస్ ఆధ్వర్యంలో ఈ నెల 8న గ్రూప్-2, 3, 4, పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్లపై నిర్వహించనున్న అవగాహన సదస్సు వాల్పోస్టర్ను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ఆవిష్కరించారు.
పవిత్ర ధనుర్మాసం సోమవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైన వైష్ణవాలయాల్లో స్వామి ఉత్త
ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ఈర్లపూడి, లచ్చిరాంతండా, దొనబండ గ్రామాల్లో రూ.88.75 లక్షల వ్యయంతో నిర�
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా నేటి నుంచి యాసంగి సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) ఎల్వోసీ చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం పంపిణీ చేశారు.